Header Banner

ముగిసిన ఎన్నికల కౌంటింగ్! ఉభయ గోదావరిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం!

  Tue Mar 04, 2025 15:17        Politics

ముగిసిన ఎన్నికల కౌంటింగ్..
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ నుండి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ 77 వేల 461 మెజార్టీతో గెలుపు...
రాజశేఖర్ కు 124702 ఓట్లు రాగా దిడ్ల రాఘవులకు 47241 ఓట్లు సాధించారు.
మూడో స్థానంలో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ కుమారుడు సుందర్ కు 16183ఓట్లు సాధించారు..
అమలాపురం నుండి పోటీ చేసిన బండారు రామ్మోహన్రావుకు 789 ఓట్లు పడ్డాయి..
వీరితో పాటు పోటీ చేసిన 31 మందికి వెయ్యిలోపు ఓట్లు పడ్డాయి...
చెల్లని ఓట్లు 19789...

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం!  రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!



పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!


బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?


రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..


చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..

ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!

రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #mlc #elections #counting #winning #todaynews #flashnews #latestnews